కామారెడ్డి జిల్లాకు చెందిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ప్రతిభ రత్న టాలెంట్ అవార్డు 2026 కు ఎంపికయ్యారు. రక్తదానంలో ఆయన చేస్తున్న విశేష సేవలందించినందుకు గాను హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ జాతీయ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డును శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో అందజేయనున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now